7వ క్రికెటర్ కు కరోనా
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది ఇప్పటికే ఆరుగురు క్రికెటర్లకు కరోనా సోకగా.. తాజాగా మరోకరికి కరోనా వచ్చింది. దీంతో 2 వారాల పాటు పాక్ జట్టుకు చెందిన ఏడుగురు క్రికెటర్లను క్వారంటైన్ లో ఉంచనున్నారు. పాక్ క్రికెటర్లు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు న్యూజిలాండ్ అధికారులు తెలిపారు ఈ నెల 24 న్యూజిలాండ్ లో అడుగుపెట్టిన పాక్ జట్టు. వచ్చే నెల 18 నుంచి మూడు T20లు, రెండు టెస్టులు ఆడనుంది.
Comments
Post a Comment