తొలి వన్డేలో TRS ప్రచారం

సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డేలో TRS నేతలు ప్రచారం నిర్వహించారు. ఆస్ట్రేలియా TRS విభాగం ప్రతినిధులు TRS ప్లకార్డులను పట్టుకుని GHMC ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో