ఆసీస్ కన్నా 0.044 శాతమే తక్కువలో ఇండియా
రెండో టెస్టు విజయం తర్వాత టీమిండియా టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియాకు మరింత చేరువైంది. 30 పాయింట్లు తెచ్చుకున్న భారత్.. ప్రస్తుతం 0.722 విజయాల శాతంతో 2వ స్థానంలో ఉంది. ఓటమితో ఆసీస్ గెలుపు శాతం కాస్త తగ్గి 0.835% నుంచి 0.766 శాతానికి చేరింది AUS మొత్తం 12 మ్యాచ్ ల్లో 8 విజయాలు, 1 డ్రా, 3 ఓటములతో పట్టికలో టాప్ లో ఉండగా.. భారత్ 11 మ్యాచులాడి 8 గెలిచి, 3 ఓడింది.
Comments
Post a Comment