నా టార్గెట్ 2023 వరల్డ్ కప్
రానున్న మూడేళ్లలో టీమిండియాలో చోటు సంపాదించి భారత్ కు ప్రపంచకప్ అందించడమే తన లక్ష్యమని చెప్పాడు సీనియర్ పేసర్ శ్రీశాంత్. ఏడేళ్ల నిషేధం తర్వాత త్వరలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇవాళ జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఈ కేరళ ప్లేయర్... మూడు ఓవర్లలో 30 పరుగులిచ్చాడు. 2013 IPLలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్ పై బ్యాన్ పడగా. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే అతడిపై నిషేధం తొలగిపోయింది.
Comments
Post a Comment