టాప్-3లో విరాట్, ధోనీ, రోహిత్
ట్విట్టర్లో ఈ ఏడాది భారత క్రికెటర్లలో ఎక్కువ మంది విరాట్ కోహ్లి గురించే ప్రస్తావించారు. విరాట్ తర్వాత ధోనీ, రోహిత్ శర్మ ఉన్నారు. మహిళా అథ్లెట్లలో రెజ్లర్ గీతా ఫొగాట్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ తొలి 3 స్థానాల్లో నిలిచారు. ఇక విదేశీ క్రీడాకారుల్లో ఎక్కువ మంది ప్రస్తావించిన జాబితాలో ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, ఏబీ డివిలియర్స్ ఉన్నారు.
Comments
Post a Comment