టాప్-3లో ఫొగాట్, పీవీ సింధు, సైనా నెహ్వాల్
ట్విట్టర్లో ఈ ఏడాది ఎక్కువ మంది ప్రస్తావించిన జాబితాలో మహిళా అథ్లెట్లలో రెజ్లర్ గీతా ఫొగాట్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ తొలి 3 స్థానాల్లో నిలిచారు ఇక విదేశీ క్రీడాకారుల్లో ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత వార్నర్ , డివిలియర్స్ ఉన్నారు. భారత క్రికెటర్లలో ఎక్కువ మంది విరాట్ కోహ్లి గురించే ప్రస్తావించారు. విరాట్ తర్వాత ధోనీ , రోహిత్ శర్మ ఉన్నారు.
Comments
Post a Comment