భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ సిడ్నీలోనే

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలోని 3వ టెస్టు సిడ్నీలో జరగనుంది. ఈ మేరకు ఆసీస్ క్రికెట్ బోర్డు అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ మూడో టెస్టు జరుగుతుందా లేదా అని కొద్ది రోజులుగా నెలకొన్న సందిగ్ధత వీడింది. న్యూ ఇయర్ టెస్ట్ జనవరి 7 నుంచి11 వరకు మ్యాచ్ జరగనుంది. అడిలైడ్ లోని తొలి టెస్టులో ఆస్ట్రేలియా, మెల్ బోర్న్ లో జరిగిన రెండో టెస్టులో భారత్ గెలిచాయి.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో