సహనం కోల్పోయిన కెప్టెన్

బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం సహనం కోల్పోయాడు. సహచర ఆటగాడిని కొట్టేంత పనిచేసిన అతడు.. ఆ తర్వాత సహచరులు సర్దిచెప్పడంతో కూల్ అయ్యాడు. బంగ్లాదేశ్ బంగాబంధు T20 టోర్నీలో ఫార్చూన్ బరిష తో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థి ఆటగాడు బంతిని గాల్లోకి కొట్టగా.. పట్టుకునే సమయంలో ముష్ఫికర్, అహ్మద్ ఒకరినొకరు ఢీకొన్నారు. దీంతో అహ్మద్ పై ముష్ఫికర్ కోప్పడగా.. కూల్ రహీం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Comments