పంత్, సాహాలలో ఒకరు.. తలనొప్పే
AUSతో తొలి టెస్టు కోసం రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహాలలో ఒకరిని ఎంపిక చేయడం టీమిండియాకు కష్టమైన పనేనని హనుమ విహారి అన్నాడు. ప్రస్తుతం వీరిద్దరు మంచి ఫాంలో ఉన్నారని చెప్పాడు. వారిలో ఒకరిని సెలెక్ట్ చేయడం మేనేజ్ మెంట్ కు తలనొప్పే అని తెలిపాడు. కాగా AUS-Aతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ సెంచరీ చేయడంతో సెలక్షన్ కష్టంగా మారింది మరి తొలి టెస్టుకు ఎవరు సెలక్ట్ అవుతారో చూడాలి.మీరు ఏమి అనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.
Comments
Post a Comment