సలైవా నిషేధంపై స్పందించిన సచిన్

కరోనా కారణంగా క్రికెట్లో బంతికి సలైవా (ఉమ్మి) రాయడంపై నిషేధం కొనసాగుతుండటం తెలిసిందే. దీనికి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల బౌలర్లు వికలాంగులుగా మారుతున్నారు చెమటతో పోలిస్తే బౌలర్లు సలైవాకే ప్రాధాన్యత ఇస్తారని.. కానీ నిషేధం కారణంగా ఏమీ చేయలేకపోతున్నారని చెప్పారు. టెస్ట్ సిరీస్లో ఆసీస్ ను చిత్తు చేసేందుకు భారత బౌలర్లు సలైవాకు ప్రత్యామ్నాయం ఆలోచించాలన్నాడు.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో