ఏడాది తర్వాత దేశవాళీ క్రికెట్
దేశవాళీ క్రికెట్ కు BCCI గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు BCCI కార్యదర్శి జైషా అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు సమాచారం ఇచ్చారు. కరోనా కారణంగా దాదాపు ఏడాది తర్వాత దేశవాళీ క్రికెట్ అభిమానులను అలరించనుంది. 2021 జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ-T20 నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జనవరి 2 తర్వాత వేదికలు ఖరారు కానున్నాయి. అటు ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్ జట్టు భారత్ లో పర్యటించనుంది.
Comments
Post a Comment