గెలుపు దిశగా భారత్ జోరు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా ముందుకెళ్తోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి కంగారూ జుట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలింది రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 133 రన్స్ చేసి.. ప్రస్తుతం 2 పరుగుల ఆధిక్యంలో ఉంది. గ్రీన్ 17), కమిన్స్( 15) క్రీజులో ఉన్నారు అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 195 రన్స్ చేయగా.. భారత్ 326 పరుగులకు ఆలౌట్ అయింది.

Comments

Popular posts from this blog

నాన్న గుర్తొచ్చే.. సిరాజ్‌ కంటతడి

ఎలా ముగిస్తారో

నోటికి పనిచెప్పిన లబుషేన్.. రోహిత్, శుభ్‌మన్‌లను విసిగించిన ఆసీస్ బ్యాట్స్‌మన్