గెలుపు దిశగా భారత్ జోరు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా ముందుకెళ్తోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి కంగారూ జుట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలింది రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 133 రన్స్ చేసి.. ప్రస్తుతం 2 పరుగుల ఆధిక్యంలో ఉంది. గ్రీన్ 17), కమిన్స్( 15) క్రీజులో ఉన్నారు అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 195 రన్స్ చేయగా.. భారత్ 326 పరుగులకు ఆలౌట్ అయింది.
Comments
Post a Comment