ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ
టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో ఓటమి పాలైన ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది బాక్సింగ్ డే టెస్టు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆసీస్ కు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్లలో కోత పడగా, అదే సమయంలో ఆసీస్ జట్టుకు 40శాతం జరిమానా విధించారు. నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో ఆసీస్ కు పాయింట్లలో కోత, జరిమానా పడింది. ఈ మ్యాచ్ లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది.
Comments
Post a Comment