ముందు మీ టాపార్డర్ చూసుకో
భారత టాపార్డర్ మీద విమర్శలు గుప్పించిన ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ హాగ్ పై భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఫైర్ అయ్యాడు. 'మా మీద దృష్టి పెట్టడం కంటే ముందు మీ జట్టు టాపార్డర్ చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. మరో 4 రోజులు గడిస్తే భారత్ తో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఓపెనర్లుగా ఎవరు రానున్నారనే దానిపై మీకు ఇంకా స్పష్టత లేదు ముందు ఆ విషయం గురించి ఆలోచించండి ' అంటూ కౌంటర్ ఇచ్చాడు.
Comments
Post a Comment