టెస్టు జట్టులోకి స్టార్క్ ఎంట్రీ

భారత్ తో టెస్టు సిరీస్ ముంగిట ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ జట్టులోకి వస్తున్నాడు. సోమవారం అతడు టీంలో చేరతాడని ఆసీస్ బోర్డు ప్రకటించింది. భారత్ తో తొలి టీ20 తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇంటికి వెళ్లిపోయాడు స్టార్క్. అనంతరం కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. డిసెంబరు 17న అడిలైడ్లో ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్ లో మళ్లీ కనువిందు చేయనున్నాడు. డిసెంబర్ 17- జనవరి 19 మధ్య ఇరుజట్లు 4 టెస్టులు ఆడనున్నాయి.

Comments

Popular posts from this blog

ఎలా ముగిస్తారో

ఇంగ్లాండ్‌ ఆటగాడికి కరోనా స్ట్రెయిన్‌

ఆఖరి పోరాటం