కోపం వచ్చి.. కొట్టాను: పంత్
ఆస్ట్రేలియా Aతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో తన బ్యాటింగ్ తీరుపై టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ స్పందించాడు 'విహారితో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని భావించా. సెంచరీకి 20 పరుగుల దూరంలో ఉన్నానని తెలిసి.. తర్వాతి రోజు కొడదాం అనుకున్నా, కానీ తొలి బంతి కడుపుకు తగిలింది. దీంతో కోపం వచ్చింది ఎలాగైనా ఆరోజే సెంచరీ పూర్తి చేయాలని భావించా. భారీ షాట్లు ఆడాలనుకున్నాను. ఆడాను' అని పంత్ బదులిచ్చాడు.
Comments
Post a Comment