కెప్టెన్ లేకుండానే బరిలోకి పాకిస్థాన్
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్ సిరీస్ కు దూరమయ్యాడు. ప్రాక్టీస్లో బాబర్ కుడిచేతి బొటనవేలికి గాయమైనట్లు PCB వెల్లడించింది. కివీస్-పాక్ మధ్య డిసెంబర్ 18 నుంచి పొట్టి ఫార్మాట్ మ్యాచు జరగనున్నాయి. బాబర్ లేకపోవడంతో ప్రస్తుత టీ20 టోర్నీకి షాదాబ్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
Comments
Post a Comment