రోహిత్ మూడో డబుల్ సెంచరీకి మూడేళ్లు
రోహిత్ శర్మ 2017లో సరిగ్గా ఇదే రోజు వన్డేల్లో తన మూడో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శ్రీలంకపై 153 బంతుల్లోనే 208* రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 12 సిక్సర్లు, 13 ఫోర్లు ఉన్నాయి దీంతో భారత్ శ్రీలంకపై 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు హిట్ మ్యాన్ సారథిగా వ్యవహరించడం విశేషం. అంతకుముందు రోహిత్ ఆస్ట్రేలియాపై (209), శ్రీలంకపై (264) రెండు డబుల్ సెంచరీలు బాదాడు.
Comments
Post a Comment