ఆ భయం నుంచి బయటకు రండి: పాంటింగ్
భారత్ తో జరిగిన 2వ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఆడిన తీరుపై మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మండిపడ్డాడు. భారత బౌలర్లను ఏ మాత్రం ఎదుర్కోలేకపోయారు. ఔటవుతామన్న భయం నుంచి ముందు బయటకు రండి. ఆటగాళ్లు మరింత తీవ్రత చూపించాలి. ఓవర్ కు రెండు కన్నా ఎక్కువ రన్స్ చేయాలి. టెస్టులంటేనే భాగస్వామ్యాలు. స్మిత్ ఫామ్ లో లేడు. వార్నర్ జట్టులో లేడు. లబుషేన్ 40+ రన్స్ చేస్తున్నా.. భారీ స్కోర్లు ఏవి?' అని చెప్పాడు.
Comments
Post a Comment