నేడు జట్టుతో కలవనున్న రోహిత్

ఆస్ట్రేలియాలో ఆడేందుకు కావాల్సిన అన్ని లాంఛనాలను టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పూర్తి చేసుకున్నాడు. రెండు వారాల క్వారంటైన్ పూర్తి కావడంతో మెల్ బోర్న్ లోని భారత జట్టుతో ఇవాళ రోహిత్ కలవనుండగా.. బుధవారం సహచరులతో కలిసిన తర్వాత అతను సాధన ప్రారంభించే అవకాశముంది మూడో టెస్టుకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో తగిన సాధన అనంతరం రోహిత్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో