IPLలో కొత్త టీంగా అహ్మదాబాద్
IPLలో మరో రెండు కొత్త జట్ల ఎంట్రీపై కసరత్తు షురూ అయింది. ఈ నెల 24న జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి, ఆమోదముద్ర వేయనున్నారు. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ దాదాపు ఖరారు అయిందని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ ఇన్ సైడ్ స్పోర్ట్ తెలిపింది. మరో టీం లక్నో/కాన్పూర్ లేదా పుణె అయి ఉండొచ్చని పేర్కొంది. కొత్త టీం కోసం అదానీ గ్రూప్ సియట్ కంపెనీలతో పాటు నటుడు మోహన్ లాల్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Comments
Post a Comment