25 శాతం మందికే అనుమతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతుండగా.. ఆస్ట్రేలియా-భారత్ టెస్ట్ మ్యాచ్ కోసం స్టేడియంలోకి వచ్చే ప్రేక్షకులు సంఖ్య కూడా భారీగా తగ్గనుంది. గతంలో 50% మందిని అనుమతించాలని నిర్ణయించగా.. ప్రస్తుతం దానిని 25శాతానికి తగ్గించగా, ఈ నిబంధనల ప్రకారం రోజుకు 9500 మందికి మాత్రమే మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే టికెట్ కొనుగోలు చేసిన వారికి నగదు రీఫండ్ చేస్తారు.
Comments
Post a Comment