50 ఏళ్ళ క్రితం.. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా

తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరిగి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1971 JAN 5న ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య తొలి ODI జరిగింది. అయితే ఇది ముందుగా షెడ్యూల్ చేసిన మ్యాచ్ కాదు. ఇరు జట్ల మధ్య అప్పుడు టెస్ట్ సిరీస్ నడుస్తోంది. మూడో టెస్టులో తొలి 3 రోజులు వర్షార్పణం కాగా.. అభిమానులను నిరాశపర్చకుండా 40ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్ణయించింది. టాస్ తో పాటు మ్యాచ్ నూ కంగారూలు గెలిచారు .

Comments

Popular posts from this blog

భారత్‌ అద్భుత విజయం

గాయాల వేళ.. ఛాన్స్‌ ఎవరికో?

ఎలా ముగిస్తారో