ఐసోలేషన్లోకి ఐదుగురు టీమిండియా ప్లేయర్లు
ఇండియన్ క్రికెటర్ల న్యూ ఇయర్ డిన్నర్ రగడ ముదురుతోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రోహిత్ శర్మ, పంత్, గిల్, పృథ్వీషా, సైనీలను ఐసొలేషన్లో ఉంచినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. జనవరి 7 నుంచి సిడ్నీ మ్యాచ్ ముందు వీరిని సపరేట్గా ఉంచనున్నారు. మెల్ బోర్న్ హోటల్లో క్రికెటర్ల డిన్నర్ బయో సెక్యూరిటీ ప్రోటాకాల్స్ ను ఉల్లంఘించడం కిందకు వస్తుందా అనే దానిపై BCCI, CAలు ప్రస్తుతం విచారణ జరుపుతున్నాయి.
Comments
Post a Comment