వర్షం పడటంవల్లే రెస్టారెంట్ లోకి వెళ్లారు
భారత్ క్రికెటర్లు మెలో బోర్న్ రెస్టారెంట్ లో న్యూ ఇయర్ డిన్నర్ రగడ కొత్త మలుపులు తిరుగుతోంది. భారత్ క్రికెటర్లను క్వారంటైన్ కు పంపటంపై గుర్రుగా ఉంది BCCI. తాజాగా ఈ ఘటనపై బోర్డు అధికారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బయట వర్షం పడటం వల్లే ఆటగాళ్లు రెస్టారెంట్ లోకి వెళ్లారని చెప్పారు. అదే సమయంలో 3వ టెస్టుకు ముందు జట్టు స్థిర్యం దెబ్బతీసేందుకు ఆసీస్ ప్రయత్నిస్తే.. ఇది తప్పుడు సంకేతమని మండిపడ్డారు.
Comments
Post a Comment