ఆస్పత్రిలో దాదా.. అడ్వర్టైజ్ మెంట్ల తొలగింపు
BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో.. అదానీ విల్మర్ సంస్థ తమ ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంటనూనె అడ్వర్టైజ్ మెంట్లను నిలిపివేసింది. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన దాదా, గుండె ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని దీన్ని ప్రమోట్ చేశారు. సౌరవ్ అదే సమస్యతో ఆస్పత్రిలో చేరిన తరుణంలో ఈ వంటనూనెపై విమర్శలు వెల్లువెత్తాయి వెంటనే ప్రకటనలు ప్లాట్ఫాంల నుంచి తొలగించింది సదరు సంస్థ.
Comments
Post a Comment